Divitimedia
Bhadradri KothagudemHyderabadLife StyleSpot NewsTelangana

హైకోర్టు జడ్జిని కలిసిన భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్

హైకోర్టు జడ్జిని కలిసిన భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్

✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (ఆగస్టు 16)


తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జడ్జి కె.శరత్ ను శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్. వి.పాటిల్ మర్యాదపూర్వకంగా కలిశారు. సారపాకలోని ఐటీసీ గెస్ట్ హౌస్ లో జడ్జిని కలిసిన కలెక్టర్ పుష్పగుచ్ఛం అందజేసి సాదరంగా స్వాగతం పలికారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

నూతన క్రిమినల్ చట్టాలపై చర్చించిన సదస్సు

Divitimedia

ఇంజినీరింగ్ పనులన్నీ ఏప్రిల్ 10లోగా పూర్తి చేయకపోతే చర్యలు

Divitimedia

గోదావరి వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలి

Divitimedia

Leave a Comment