Divitimedia
Bhadradri KothagudemHyderabadLife StylePoliticsSpot NewsTelangana

సంక్షేమ పథకాలకు ప్రత్యేకాధికారుల నియామకం

సంక్షేమ పథకాలకు ప్రత్యేకాధికారుల నియామకం

✍ దివిటీ మీడియా – భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 6

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న ఐదు గ్యారంటీలు మహాలక్ష్మి, చేయూత, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు పథకాల అమలుకు ప్రత్యేకాధికారులను నియమిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జిల్లా అధికారులను నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్లు, మండల స్పెషల్ ఆఫీసర్లుగా నియమించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంకఅల బుధవారం ఆదేశాలు జారీ చేశారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

బాధ్యతలు స్వీకరించిన ఓఎస్డీ, భద్రాచలం ఏఎస్పీ

Divitimedia

సుప్రీంకోర్టు ఆదేశాలతో మారుతున్న పరిణామాలు

Divitimedia

రూ.2.48 కోట్ల విలువైన 993 కిలోల గంజాయి దహనం

Divitimedia

Leave a Comment