Divitimedia
Bhadradri KothagudemHyderabadLife StyleSpot NewsTelangana

ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు 25శాతం రాయితీ

ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు 25శాతం రాయితీ

✍️ బూర్గంపాడు – దివిటీ (మార్చి 4)

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ఎల్ఆర్ఎస్ -2020 లో దరఖాస్తు చేసుకున్న (ఇంటి స్థలం కోసం) వారికి రాష్ట్ర ప్రభుత్వం 25% రాయితీ ఇస్తోందని బూర్గంపాడు తహసిల్దారు ముజాహిద్ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్త్ర ప్రభుత్వం ఫిబ్రవరి 20న విడుదల చేసిన GO MS NO.28 ద్వారా ఈ రాయితీ కల్పిస్తూ నిర్ణయం తీసుకుందని ఆయన వివరించారు. దీనికి మార్చి 31 చివరి గడువు కాబట్టి ఈ అవకాశాన్ని బూర్గంపాడు మండలంలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తు చేసుకున్నవారు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

బయోచార్ తయారీ ప్రక్రియ పరిశీలించిన కలెక్టర్

Divitimedia

నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నద్ధం కావాలి

Divitimedia

శ్రీరామనవమి, పట్టాభిషేక మహోత్సవానికి పటిష్ట చర్యలు

Divitimedia

Leave a Comment