Divitimedia
Bhadradri KothagudemCrime NewsHyderabadLife StyleTelangana

జిల్లా న్యాయమూర్తి, కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్పీ

జిల్లా న్యాయమూర్తి, కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్పీ

✍🏽 దివిటీ – భద్రాద్రి కొత్తగూడెం (జనవరి 8)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఎస్పీ రోహిత్ రాజ్ సోమవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంకఅల ను మర్యాదపూర్వకంగా విడివిడిగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన వారికి పుష్పగుచ్చాలు అందజేశారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

మిజోరంలో రైల్వే బ్రిడ్జి కూలిపోయి 18 మంది కార్మికులు మృతి

Divitimedia

పట్టుబడిన రూ.1.87 కోట్ల విలువ చేసే గంజాయి దహనం

Divitimedia

ఓటరు జాబితాలపై నిర్లక్ష్యం చేస్తే కఠినచర్యలు : ఐటీడీఏ పీఓ

Divitimedia

Leave a Comment