Divitimedia
Spot News

అటవీ అమరవీరులకు ఘనంగా నివాళులు

అటవీ అమరవీరులకు ఘనంగా నివాళులు

✍🏽 దివిటీ మీడియా – కొత్తగూడెం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మిదేవిపల్లి మండలంలోని సెంట్రల్ పార్కులో సోమవారం అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అటవీ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో పలువురు జిల్లా ప్రముఖులు అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లాకలెక్టర్ డాక్టర్ ప్రియాంకఅల, అడవుల సంరక్షణ విధులలో గొత్తికోయల చేతిలో హత్యకు గురైన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చలమల శ్రీనివాస రావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అడవుల సంరక్షణలో ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కుటుంబసభ్యులను శాలువాలతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డా వినీత్, జిల్లా అటవీ అధికారి కిష్టాగౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఖమ్మం సీపీ

Divitimedia

పదవీ స్వీకార ప్రమాణం చేసిన తెలంగాణ గవర్నర్

Divitimedia

జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు కావాలి

Divitimedia

Leave a Comment